ప్రధాన మంత్రి కార్యాలయం
ఇథియోపియాలోని అడిస్అబాబాలో అడ్వా విజయ స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని
प्रविष्टि तिथि:
17 DEC 2025 1:44PM by PIB Hyderabad
అడిస్అబాబాలోని అడ్వా విజయ స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. 1896లో జరిగిన అడ్వా యుద్ధంలో తమ దేశ సార్వభౌమత్వం కోసం ప్రాణాలర్పించిన ఇథియోపియన్ వీర సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించారు. అడ్వా వీరుల చిరతర స్ఫూర్తికీ, దేశం గర్వించదగిన స్వతంత్రత, వైశిష్ట్యం, చేతనా పరంపరకు ఈ స్మారకం ప్రతీక.
ఈ స్మారకానికి ప్రధానమంత్రి సందర్శన.. భారత్, ఇథియోపియాల మధ్య గల ప్రత్యేక చారిత్రక సంబంధాలను చాటుతోంది. ఇరుదేశాల ప్రజల ఆదరణతో ఈ సంబంధాలు నిరంతరం కొనసాగుతున్నాయి.
(रिलीज़ आईडी: 2205181)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam