ప్రధాన మంత్రి కార్యాలయం
ఇథియోపియాలో ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం
प्रविष्टि तिथि:
16 DEC 2025 7:25PM by PIB Hyderabad
ఇథియోపియాతో తొలి ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అడ్డిస్ అబాబా చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ అబీ అహ్మద్ అలీ నుంచి ప్రత్యేకమైన, ఆత్మీయమైన స్వాగతం లభించింది.
భారత్, ఇథియోపియా దేశాల మధ్య ఉన్న సంబంధాలు బలమైన ప్రజల అనుబంధాలపై ఆధారపడి, దీర్ఘ చారిత్రక నేపథ్యంతో అభివృద్ధి చెందాయి. ఇథియోపియా నాయకత్వం వహించిన ఈ ప్రత్యేక అభినందన దక్షిణ ప్రపంచ భాగస్వాములుగా రెండు దేశాలు ఒకదానికొకటి ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2204925)
आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada