ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థాయిలాండ్ మహారాణి సిరికిట్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 26 OCT 2025 3:39PM by PIB Hyderabad

థాయిలాండ్ మహారాణి సిరికిట్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారుఆమె తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారనిఆమె ఇచ్చిన ఘన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"థాయిలాండ్ మహారాణి సిరికిట్ మరణం నాకు చాలా బాధ కలిగించిందిఆమె తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయడం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందిఈ విచార సమయంలో థాయిలాండ్ మహారాజురాజకుటుంబ సభ్యులుప్రజలకు సంతాపం తెలియజేస్తున్నాను."


(Release ID: 2182735) Visitor Counter : 3