ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని జైపూర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం, ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
06 OCT 2025 9:58AM by PIB Hyderabad
రాజస్థాన్లోని జైపూర్లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టానికి దారితీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రాజస్థాన్లోని జైపూర్లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణనష్టానికి దారితీయడం తీవ్ర బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’
***
(रिलीज़ आईडी: 2175220)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam