ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని జైపూర్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం, ప్రధానమంత్రి సంతాపం

Posted On: 06 OCT 2025 9:58AM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టానికి దారితీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

 

‘‘రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణనష్టానికి దారితీయడం తీవ్ర బాధాకరంఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నానుదుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’

 

***


(Release ID: 2175220) Visitor Counter : 6