ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రభావవంతంగా, భారత నారీశక్తికి ప్రయోజనకరంగా మార్చేందుకు క్షేత్రస్థాయిలో కృషిచేసిన వారికి ప్రధాని అభినందన

Posted On: 04 OCT 2025 3:41PM by PIB Hyderabad

స్వస్థ్ నారీసశక్త్ పరివార్ అభియాన్‌ ను ప్రభావవంతంగాభారత నారీ శక్తికి ప్రయోజనకరంగా ఉండేలా అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు.

ప్రజల భాగస్వామ్యమైన జన్ భాగీదారీకి ఈ కార్యక్రమాన్ని ఓ అద్భుత ఉదాహరణగా అభివర్ణించిన ప్రధానమంత్రి.. ప్రజల జీవనాన్ని మెరుగుపరచడానికిఆరోగ్యకరమైనసాధికారత కలిగిన సమాజాన్ని నిర్మించడానికి ఇటువంటి సమష్టి చర్యలు అత్యావశ్యకమని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జె.పినడ్డా చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

అద్భుత కృషిఈ కార్యక్రమాన్ని చాలా ప్రభావవంతంగామన నారీ శక్తికి ప్రయోజనకరంగా ఉండేలా క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి అభినందనలుజన్ భాగీదారితో ప్రజా జీవితాల మెరుగుదలకు ఇది గొప్ప ఉదాహరణ.”


(Release ID: 2175019) Visitor Counter : 6