ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీఎస్టీ సంస్కరణలు, ప్రజా కేంద్రీకృత మౌలిక సదుపాయాలు... సమ్మిళిత పాలనకు మూలస్తంభాలు... ఓ కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 27 SEP 2025 4:51PM by PIB Hyderabad

జీఎస్టీ హేతుబద్ధీకరణప్రజా కేంద్రీకృత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉన్న పరివర్తనాత్మక ప్రభావంపై వచ్చిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి చేసిన పోస్ట్‌పై ప్రధాని ఈ విధంగా స్పందించారు:

ప్రతి ఒక్కరికి ప్రయోజనాలను అందిస్తున్న జీఎస్టీ సరళీకరణపౌర కేంద్రీకృత మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలు... క్రమశిక్షణతో కూడిన ప్రణాళికసూక్ష్మ పరిశీలననిబద్ధతకు అద్దం పడుతున్నాయికేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి రాసిన సవివరణాత్మక కథనాన్ని చదవండి."


(Release ID: 2172361) Visitor Counter : 9