ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించి ఏడేళ్లయిందన్న ప్రధానమంత్రి

Posted On: 23 SEP 2025 12:52PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఈ పథకం కోట్లాది మందికి నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందనిఆర్థిక భద్రతగౌరవాన్ని కల్పించటం ద్వారా ఆరోగ్య సేవలకు కొత్త నిర్వచనమిచ్చిందన్నారు.

మై గవ్ ఇండియాకు పోస్టుకు ప్రతిస్పందిస్తూ 'ఎక్స్పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఈరోజు మనం ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తి చేసుకున్నాంభవిష్యత్ అవసరాలను ముందే ఊహించిప్రజలకు నాణ్యమైనతక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించేందుకు దీన్ని ప్రారంభించాందీనివల్ల ప్రజారోగ్య రంగంలో ఒక విప్లవం వచ్చిందిఇది ప్రజలకు ఆర్థిక భద్రతనుగౌరవాన్ని కల్పించిందిదయాగుణంసాంకేతిక పరిజ్ఞానంతో పెద్దఎత్తున ప్రజలను శక్తిమంతులను చేయవచ్చని భారత్ నిరూపించింది.”

*****

MJPS/SR/SKS


(Release ID: 2170179)