ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్రేట్ నికోబార్ ఐలండ్ ప్రాజెక్టుపై వ్యాసాన్ని ప్రజలతో పంచుకొన్న ప్రధానమంత్రి


ఇక నౌకా వాణిజ్యానికీ, విమానయానానికీ ప్రధాన కూడలి

प्रविष्टि तिथि: 12 SEP 2025 1:02PM by PIB Hyderabad

గ్రేట్ నికోబార్ ఐలండ్ ప్రాజెక్టు విశేషాలను వివరించిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకొన్నారుఈ ప్రాజెక్టు వ్యూహాత్మకరక్షణపరంగా జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందిఈ  ప్రాంతం హిందూ మహాసముద్రంలో నౌకా వాణిజ్యానికీవిమానయానానికీ ఇక ముందు ప్రధాన కూడలిగా మారుతుంది.
కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నమోదు చేసిన ఒక సందేశానికి ప్రధానమంత్రి ప్రతిస్పందించారు:

‘‘
గ్రేట్ నికోబార్ ఐలండ్ ప్రాజెక్టు విశేషాలను కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ (@byadavbjp) వివరించారుఈ ప్రాజెక్టు వ్యూహాత్మకరక్షణజాతీయ ప్రాముఖ్యాన్ని కలిగి ఉందిహిందూ మహాసముద్రంలో నౌకా వాణిజ్యానికీవిమానయానానికీ ఒక ప్రధాన కూడలిగా ఈ  ప్రాంతం మారనున్నదిఆర్థిక వ్యవస్థపర్యావరణం పరస్పర పూరకంగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టు  ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు’’ అని పేర్కొన్నారు.

 

**‌*


(रिलीज़ आईडी: 2166170) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam