ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి‌

Posted On: 09 SEP 2025 8:23PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’లో శ్రీ సీపీ రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ  రోజు అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘
ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025లో గెలిచిన సందర్భంగా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ గారికి అభినందనలుఆయన సమాజ సేవతో పాటు పేదలుఆదరణకు నోచుకోని వర్గాలకు సాధికారతను కల్పించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారురాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూపార్లమెంటరీ సంప్రదాయాలను సమున్నత స్థాయిలో నిలబెడుతూ ఓ విశిష్ట ఉపరాష్ట్రపతిగా ఆయన పేరు తెచ్చుకొంటారని నేను నమ్ముతున్నాను.
@CPRGuv’’ 


(Release ID: 2165195) Visitor Counter : 18