రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

प्रविष्टि तिथि: 27 AUG 2025 3:34PM by PIB Hyderabad

2025 ఆగస్టు 25తో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలో కింది అభ్యర్థులు ఇరువురు పోటీలో ఉన్నారు.

S.No

NAME

ADDRESS

1

Shri Buchireddy Sudershan Reddy

 

8-2-293/82/NL, 12-A MLA and MP Colony, Jubilee Hills Road No 10C TSSP Greater Hyderabad,    Telangana-500033

 

2

Shri C.P. Radhakrishnan

Jal Bhushan, Raj Bhavan,

Walkeshwar Road, Malabar Hill, Mumbai-400035

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబరు 9వ తేదీమంగళవారం రోజున రూమ్ నంబర్ F-101వసుధపార్లమెంట్ హౌస్న్యూఢిల్లీ చిరునామాలో జరుగుతుందిఆ రోజు పోలింగ్ ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది.

భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టొరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు భాగంగా ఉంటారురాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులకు కూడా ఈ ఎలక్టొరల్ కాలేజీలో చేరడం కోసం అర్హత ఉన్నందున వారూ ఈ ఎన్నికలో పాల్గొనడానికి అర్హులు.

2025 ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారిరాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీ.సీమోదీ పార్లమెంట్ హౌస్‌లో పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అదే రోజున సాయంత్రం 6.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందిలెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు.

***


(रिलीज़ आईडी: 2161268) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam