ప్రధాన మంత్రి కార్యాలయం
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలను కలుసుకున్న ప్రధాని
Posted On:
04 JUL 2025 9:03AM by PIB Hyderabad
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలైన శంకర్ రామ్జట్టన్, నికోలస్ మరజ్, విన్స్ మహతోలను ప్రధానమంత్రి కలుసుకున్నారు.
ఈ క్విజ్ అంతర్జాతీయతంగా విస్తృత ఆదరణ పొందిందని, ప్రవాస భారతీయులకు మన దేశంతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసిందని శ్రీ మోదీ అన్నారు.
ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (ఇండియా గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలైన శంకర్ రామ్జట్టన్, నికోలస్ మరజ్, విన్స్ మహతోను కలుసుకున్నాను.
ఈ క్విజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆదరణ పొందింది. అలాగే ప్రవాస భారతీయులకు మన దేశంతో ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది.’’
*****
MJPS/ST
(Release ID: 2142480)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam