ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళలు, బాలల సంక్షేమంలో మార్పు తీసుకురావడం కోసం టెక్నాలజీని సద్వినియోగపరుచుకోవడం.. వ్యాసాన్ని షేర్ చేసిన ప్రధానమంత్రి

Posted On: 02 JUL 2025 2:34PM by PIB Hyderabad

మహిళలుబాలల సంక్షేమంలో మార్పు తీసుకురావడం కోసం టెక్నాలజీని ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగపరుచుకొన్నదీ వివరించే ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూ:

‘‘మహిళలుబాలల సంక్షేమంలో మార్పు తీసుకురావడం కోసం టెక్నాలజీని ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగపరుచుకొందీ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి గారు రాశారుపోషణ్ ట్రాకర్ వంటి కార్యక్రమాలుఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం.. ఇవి దేశమంతటా వాస్తవ కాల ప్రాతిపదికన ప్రభావశీల మార్పును తీసుకు వస్తున్నాయి’’ అని పేర్కొంది.’’

 

**‌‌*


(Release ID: 2141631)