ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మెరుగైన అనుసంధానం, అధిక వనరులతో కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ కు ఎంతో మేలు… ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 JUL 2025 12:27PM by PIB Hyderabad

మెరుగైన అనుసంధాన సౌకర్యాన్నీఅధిక వనరులనూ అందుబాటులోకి తీసుకురావడంతో కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్ ప్రజలకు ఎలా మేలు కలుగుతున్నదీ వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పొందుపరిచిన వ్యాసానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ:

‘‘ మెరుగైన అనుసంధాన సౌకర్యాన్నీఅధిక వనరులనూ లద్దాఖ్‌కు అందుబాటులోకి తీసుకురావడంతో ఈ కేంద్ర పాలిత ప్రాంత ప్రజలకు ఎంతటి ప్రయోజనాలు కలుగుతున్నదీ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వివరించారు’’ అని పేర్కొంది.

 

**‌*


(रिलीज़ आईडी: 2141113) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam