ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తిరుగుబాటు నుంచి ఏకీకరణ వరకు బస్తర్ ప్రస్థానం...ప్రజాకేంద్రిత పాలన శక్తికి అద్దం పట్టే వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని

Posted On: 26 MAY 2025 3:07PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి రాసిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుతిరుగుబాటు నుంచి ఏకీకరణ వరకు బస్తర్ సాగించిన ప్రస్థానాన్ని ఈ వ్యాసం క్షుణ్నంగా వివరించడమే కాకప్రజలను కేంద్ర స్థానంలో నిలుపుతూ సాగించే పాలనకు ఎంతటి శక్తి ఉంటుందో అద్దంపట్టింది.

ఛత్తీస్‌గఢ్ సీఎంఓ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూ:

‘‘తిరుగుబాటు నుంచి ఏకీకరణ వరకు బస్తర్ సాగించిన ప్రస్థానం ప్రజా-కేంద్రిత పాలనకు ఉన్న శక్తిని ప్రతిబింబిస్తోందిగిరిజన సంక్షేమంభద్రతఅభివృద్ధి.. ఇవి ఏ విధంగా ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందీ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి (@vishnudsai) వివరించారుతప్పక చదవాల్సిన రచన ఇది!’’ అని పేర్కొంది. ‌

 

 

 

***

MJPS/SR


(Release ID: 2131306)