ప్రధాన మంత్రి కార్యాలయం
మత్స్య రంగ పురోభివృద్ధిపై ప్రధాని నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
Posted On:
15 MAY 2025 7:04PM by PIB Hyderabad
మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై నేడు నిర్వహించిన ఓ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ‘‘మేము ఈ రంగానికి చాలా ప్రాధాన్యమిస్తాం. ఈ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విస్తృతంగా కృషి చేశాం. మన మత్స్యకారులకు రుణం, మార్కెట్లకు మరిన్ని అవకాశాలను కల్పించాం’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించాను. మేము ఈ రంగానికి చాలా ప్రాధాన్యమిస్తాం. ఈ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విస్తృతంగా కృషి చేశాం. అలాగే మన మత్స్యకారులకు రుణం, మార్కెట్ల కోసం మరిన్ని విస్తృతమైన అవకాశాలను కల్పించాం. ఎగుమతులను పెంచడం, లోతైన సముద్ర ప్రాంతాల్లో చేపలు పట్టడం అంశాలపై నేటి సమావేశంలో మేధోమథనం జరిగింది.’’
***
(Release ID: 2129030)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam