ప్రధాన మంత్రి కార్యాలయం
దయ, కారుణ్య భావనలను చాటే గుడ్ ఫ్రైడే: ప్రధాని
Posted On:
18 APR 2025 9:42AM by PIB Hyderabad
పవిత్ర గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దయ, కరుణ, దాతృత్వ భావాలను మన జీవితాల్లో పుణికిపుచ్చుకోవాలని ఈ పవిత్ర దినం మనకు గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుందాం. దయ, కారుణ్య భావాలను స్వీకరించి, ఎల్లప్పుడూ విశాల హృదయంతో మెలిగేలా ఈ పవిత్ర దినం మనందరినీ ప్రేరేపిస్తుంది. శాంతి, ఐక్యతా స్ఫూర్తి ఎన్నటికీ నిలిచి ఉంటాయి.”
(Release ID: 2122811)
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam