ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తక్కువ ఖర్చులో ఆరోగ్య సంరక్షణ పట్ల నిబద్ధతను జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 07 MAR 2025 12:20PM by PIB Hyderabad

జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా… పౌరులందరికీ అధిక నాణ్యతతక్కువ ఖర్చులో లభించే మందులను అందజేస్తూ ఆరోగ్యభరితమైనదృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  పునరుద్ఘాటించారు.

ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రజలకు నాణ్యమైన మందులనుతక్కువ ధరలకు అందించాలనిఆరోగ్యభరితమైనదృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న మా నిబద్ధతకు జన్ ఔషధి దినోత్సవం (#JanAushadhiDiwasఅద్దంపడుతోందిఈ దిశగా తీసుకొన్న చర్యలను ఈ లింకు తెలియజేస్తోంది’’  

 


(रिलीज़ आईडी: 2109093) आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Nepali , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam