ప్రధాన మంత్రి కార్యాలయం
ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
19 JAN 2025 11:05PM by PIB Hyderabad
ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. వారి అకుంఠిత దీక్ష, అంకిత భావం ప్రశంసనీయమైనవని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“భారత ఖో ఖో క్రీడకు నేడు చిరస్మరణీయమైన దినం.
భారత పురుషుల ఖో ఖో జట్టు ప్రపంచకప్ గెలవడం అత్యంత గర్వకారణమైన విషయం. వారి దక్షత, అంకిత భావం ప్రశంసనీయం. యువతలో ఖోఖోను మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి ఈ విజయం దోహదపడుతుంది.”
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2094486)
आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam