ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త శ్రీ టి.పి.జి.నంబియార్ మృతిపట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2024 7:27PM by PIB Hyderabad

ప్రముఖ ఆవిష్కర్తపారిశ్రామికవేత్త శ్రీ టి.పి.జి.నంబియార్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారుశ్రీ టిపిజి నంబియార్ భారత దేశాన్ని ఆర్థికంగా బలంగా మార్చే దిశగా ఎల్లప్పుడూ కృషి చేసిన దృఢమైన వ్యక్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

‘‘టీపీజీ నంబియార్  ఒక మార్గదర్శక ఆవిష్కర్తపారిశ్రామికవేత్తభారతదేశం ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆకాంక్షతో ఆ దిశగా కృషి చేశారుఆయన మృతి బాధాకరంఆయన కుటుంబానికిఅభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’’ అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు

 

 

***

MJPS/VJ


(రిలీజ్ ఐడి: 2069920) సందర్శకుల సూచీ సంఖ్య : : 76