ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని కేవడియాలో కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 OCT 2024 9:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులు కేవడియాలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి.
ప్రధానమంత్రి 'ఎక్స్' మాధ్యమంలో ఈ కింది విధంగా పోస్ట్ చేశారు:
"కేవడియాలో ప్రారంభించిన కీలక అభివృద్ధి పనులు, అక్కడి సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి."
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2069802)
आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam