ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సృజన, సాంకేతిక పరిజ్ఞానాలపరంగా దేశ యువతకు మించినవారు లేరన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2024 3:51PM by PIB Hyderabad

సాంకేతిక పరిజ్ఞానపరంగా భారత యువత ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉందనీ,  ప్రపంచ ‘టెక్ జెయింట్’ గా భారత్ ఉద్భవానికి అడ్డు లేదన్న ‘గిట్ హబ్’ సంస్థ సీఈఓ థామస్ దోంకే మాటలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉటంకించారు.

సృజనాత్మకత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశ యువత సాధించిన విజయాలను ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రశంసించారు.

‘ఎక్స్’ సామాజిక మాధ్యమం పై ప్రధాని సందేశం:  

 “సృజన, సాంకేతిక పరిజ్ఞానాలపరంగా దేశ యువతకు మించినవారు లేరు!”

 

 

***

MJPS/RT


(రిలీజ్ ఐడి: 2069670) సందర్శకుల సూచీ సంఖ్య : : 82