ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంటా అమ్మవారికి ప్రార్థనలు చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 OCT 2024 7:46AM by PIB Hyderabad
నవరాత్రి పండుగలో మూడో రోజు చంద్రఘంటా దేవికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
''నవరాత్రుల సందర్భంగా ఈ రోజు చంద్రఘంటా మాత పాదాలకు కోటి కోటి వందనాలు. అమ్మవారు తన భక్తులందరికీ విజయవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ అందరి కోసం అమ్మవారి స్తుతి..."
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2062292)
आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam