ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల జావెలిన్ త్రో పోటీలో రజత పతకాన్ని
గెలిచిన క్రీడాకారుడు నవ్ దీప్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2024 8:33AM by PIB Hyderabad
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్ 41 పోటీలో వెండి పతకాన్ని క్రీడాకారుడు
నవదీప్ గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
ప్రధానమంత్రి ‘‘ఎక్స్’’ లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘పారాలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ ఎఫ్41 పోటీలో రజత పతకాన్ని నవదీప్ గెలుచుకోడం చాలా గొప్ప విషయం. ఆయనకు అభినందనలు. భారతదేశం సంతోషిస్తోంది.
(రిలీజ్ ఐడి: 2053013)
సందర్శకుల సూచీ సంఖ్య : : 101
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam