ప్రధాన మంత్రి కార్యాలయం

ఎస్‌సి/ఎస్‌టి పార్లమెంటు సభ్యుల ప్రతినిధి వర్గంతో ప్రధాన మంత్రి సమావేశం

Posted On: 09 AUG 2024 1:58PM by PIB Hyderabad

 షెడ్యూల్డు కులాలు (ఎస్‌సి)/ షెడ్యూల్డు తెగల (ఎస్‌టి) కి చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి వర్గంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఎస్‌సి/ఎస్‌టి సముదాయాల సంక్షేమానికి, వారి సాధికారిత కల్పనకు  ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో:

‘‘ఎస్‌సి/ఎస్‌టి ఎంపీల ప్రతినిధి వర్గంతో ఈ రోజు సమావేశమయ్యాను. ఎస్‌సి/ఎస్‌టి సముదాయాల సంక్షేమానికి, వారికి సాధికారితను కల్పించడానికి కృషి చేయాలన్న మా నిబద్ధతను , మా సంకల్పాన్ని ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను’’ అని తెలియజేశారు.

 

 

 

***

DS/SR



(Release ID: 2043654) Visitor Counter : 18