ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి మృతికి ప్రధాన మంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
08 AUG 2024 1:45PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేబ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో:
‘‘పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేబ్ భట్టాచార్య మరణించారన్న వార్త నాకెంతో దుఃఖాన్ని కలిగించింది. ఆయన ఒక రాజకీయ దిగ్గజం; రాష్ట్రానికి నిబద్ధతతో సేవలను అందించారు. ఆయన కుటుంబానికి, ఆయన మద్దతుదారులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(రిలీజ్ ఐడి: 2043117)
సందర్శకుల సూచీ సంఖ్య : : 93
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada