ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ‘కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధి బృందం సమావేశం

प्रविष्टि तिथि: 12 JUL 2024 8:56PM by PIB Hyderabad

   కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైంది.

ఈ సమావేశం గురించి ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ బృందంలో మోస్ట్ రెవరెండ్ ఆండ్రూస్ థాజత్, రైట్ రెవరెండ్ జోసెఫ్ మార్ థామస్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అనిల్ జోసెఫ్ థామస్ కూటో, రెవరెండ్ ఫాదర్ సాజిమోన్ జోసెఫ్ కోయికల్ తదితరులున్నారు’’ అని తెలిపింది.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 2033051) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam