ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రితో ‘కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధి బృందం సమావేశం

Posted On: 12 JUL 2024 8:56PM by PIB Hyderabad

   కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైంది.

ఈ సమావేశం గురించి ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ బృందంలో మోస్ట్ రెవరెండ్ ఆండ్రూస్ థాజత్, రైట్ రెవరెండ్ జోసెఫ్ మార్ థామస్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అనిల్ జోసెఫ్ థామస్ కూటో, రెవరెండ్ ఫాదర్ సాజిమోన్ జోసెఫ్ కోయికల్ తదితరులున్నారు’’ అని తెలిపింది.

 

 

***

DS/TS



(Release ID: 2033051) Visitor Counter : 19