ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన త్రిపుర గవర్నరు

Posted On: 25 JUN 2024 3:04PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర గవర్నరు శ్రీ ఇంద్రసేన రెడ్డి ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో త్రిపుర గవర్నరు శ్రీ ఇంద్రసేన రెడ్డి సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 



(Release ID: 2028676) Visitor Counter : 29