ప్రధాన మంత్రి కార్యాలయం
బ్యాంకుల రంగం అభివృద్ధికి పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషిని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 JUN 2024 7:31PM by PIB Hyderabad
బ్యాంకుల రంగంలో సానుకూల ప్రగతిదాయక మార్పులకోసం పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషి మెచ్చతగినదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘనంగా ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు.
బ్యాంకుల రంగంలో వస్తున్న మార్పులను తెలియజేస్తూ లోతైన ఆలోచనాత్మక సమాచారం తెలిసిందని, ఈ వ్యవస్థ బలోపేతానికి పిఎస్ యూ బ్యాంకుల చేస్తున్న కృషి గొప్పదని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 2026868)
आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam