ప్రధాన మంత్రి కార్యాలయం

వికసిత్ భారత్ ఏంబైసడర్ ఆర్టిస్ట్ వర్క్‌ శాపు ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 11 MAR 2024 2:44PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ లోని పురానా కిలా లో ఏర్పాటైన వికసిత్ భారత్ ఏంబైసడర్ ఆర్టిస్ట్ వర్క్ శాపు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ వర్క్ శాపు లో 50,000 మంది కి పైగా కళాకారులు పాలుపంచుకొన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో నమోదు అయిన వికసిత్ భారత్ ఏంబైసడర్ సందేశం పట్ల, ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘అభినందించదగినటువంటి ప్రయాస. ఈ కార్యక్రమం లో ఇంత మంది కళా ప్రేమికుల ను చూస్తే సంతోషం కలిగింది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST



(Release ID: 2013483) Visitor Counter : 83