ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎమ్ స్వనిధిపేదల బ్రతుకుల లో సంతోషాన్ని నింపివేసింది: ప్రధాన మంత్రి
Posted On:
08 MAR 2024 3:35PM by PIB Hyderabad
నిరుపేదల బ్రతుకుల లో పిఎమ్ స్వనిధి పథకం ప్రసరించినటువంటి ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నొక్కి చెప్పారు.
ఈ రోజు న మహిళల దినం సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం యొక్క లబ్ధిదారుల లో చాలా మంది మహిళలే ఉన్నారన్నారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘పిఎమ్ స్వనిధి యోజన పేదల లో కెల్లా అత్యంత పేదలు అయిన శ్రమికుల యొక్క జీవనం లో సైతం క్రొత్త సంతోషాల ను నింపివేసింది. వీరిలో మన మాతృమూర్తులు, సోదరీమణులు కూడాను పెద్ద సంఖ్య లో ఉన్నారు.’’ అని పేర్కొన్నారు.
************
DS/SKS
(Release ID: 2012904)
Visitor Counter : 87
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam