ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రామకృష్ణమఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్త్వరగా పున:స్వస్థులు కావాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 04 MAR 2024 6:39PM by PIB Hyderabad

రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశంలో -

రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రబోధాలు మరియు ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంఎందరికో ఆశాకిరణం వలె ఉంటున్నాయి; మరి మన సమాజం లో ఆధ్యాత్మిక ఎదుగుదల కు మరియు శ్రేయాని కి ఆయన అందించినటువంటి తోడ్పాటు ఎనలేనిది.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 2011512) आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam