ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటులో తోటి సహచరుల తో కలసి భోజనాన్ని ఆరగించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 FEB 2024 6:54PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంట్ లో తన సహచరులైన వివిధ రాజకీయ పక్షాల కు చెందిన ఎంపీల తో కలసి ఈ రోజు న భోజనం స్వీకరించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -
‘‘చక్కని మధ్యాహ్న భోజనాన్ని ఆస్వాదించాను; భారతదేశం లోని వివిధ ప్రాంతాల కు చెందిన మరియు వేరు వేరు రాజకీయ పక్షాల కు చెందిన నా తోటి పార్లమెంట్ సభ్యుల తో కలసి భోజనాన్ని ఆరగించినందువల్ల అది మరింత రుచికరమైందిగా ఉంది.’’ అని తెలియజేశారు.
(रिलीज़ आईडी: 2005101)
आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam