ప్రధాన మంత్రి కార్యాలయం
సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్తో సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 FEB 2024 6:56PM by PIB Hyderabad
సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ఒక చక్కని సమావేశం లో పాలుపంచుకొన్నానను.’’ అని తెలిపారు.
(रिलीज़ आईडी: 2005099)
आगंतुक पटल : 114
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam
,
Malayalam