ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్తో సమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 09 FEB 2024 6:56PM by PIB Hyderabad

సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ఒక చక్కని సమావేశం లో పాలుపంచుకొన్నానను.’’ అని తెలిపారు.

 


(रिलीज़ आईडी: 2005099) आगंतुक पटल : 114
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam , Malayalam