ప్రధాన మంత్రి కార్యాలయం

సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 09 FEB 2024 6:56PM by PIB Hyderabad

సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘సైరో-మలబార్ చర్చి యొక్క మేజర్ ఆర్చ్ బిశప్ శ్రీ రాఫెల్ థేటిల్ తో ఒక చక్కని సమావేశం లో పాలుపంచుకొన్నానను.’’ అని తెలిపారు.

 



(Release ID: 2005099) Visitor Counter : 68