ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 JAN 2024 3:37PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దేశ రాజధానిలో రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులర్పించారు.
నిస్వార్థంగా మన దేశాన్ని రక్షించిన వారిని స్మరించుకుని గౌరవిస్తున్నామని చెప్పారు.
ప్రధాన మంత్రి X మాధ్యమంలో పోస్ట్ చేసారు:
"రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులు అర్పించాను నిస్వార్థంగా మన దేశాన్ని రక్షించిన వారిని మేము గుర్తు చేసుకుంటున్నాము. గౌరవిస్తాము. వారి ధైర్యం, త్యాగం ఎప్పటికీ మరువలేము. మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారు నిలబడిన ఆదర్శాలను నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము." అని ప్రధాని నివాళులు అర్పించారు.
(रिलीज़ आईडी: 2000404)
आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam