ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రభువు శ్రీ రాముని గురించినటువంటి ఒడియా భాష లోని భక్తిపూర్వకమైన భజన ‘‘అయోధ్యా నగరీనాచే రామన్‌కు పాయి’’ ని శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 18 JAN 2024 11:07AM by PIB Hyderabad

ప్రభువు శ్రీ రాముడి ని కీర్తించేటటువంటి ఒడియా భాష లోని భక్తి పూర్వకమైన భజన ‘‘అయోధ్యా నగరీ నాచే రామన్‌కు పాయి’’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ భజన గీతాని కి సంగీతాన్ని శ్రీ సరోజ్ రథ్ సమకూర్చగా, ఈ భజన గీతాన్ని నమితా అగ్రవాల్ గారు పాడారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రభువు శ్రీ రాముని పట్ల భక్తి భావం భారతదేశం లో మూల మూల న పొంగిపొర్లుతున్నది. ఆయన కు సమర్పణం చేసినటువంటి అనేక భజన గీతాల ను ప్రతి ఒక్క భాష లో మీరు గమనించవచ్చును. ఆ కోవ కు చెందిన ఒడియా భాష లోని ఒక ప్రయాస నే ఇక్కడ నేను పొందుపరుస్తున్నాను..

#ShriRamBhajan” అని పేర్కొన్నారు.


*****

DS/ST



(Release ID: 1997213) Visitor Counter : 73