ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గిఫ్ట్ సిటీలో ప్రపంచ ఫిన్ టెక్ ఫోరమ్ సమావేశంలో పిఎం

నాడు పోస్టు చేయడమైనది: 10 JAN 2024 9:48PM by PIB Hyderabad

ప్రధానమంత్రి  శ్రీ  నరేంద్ర  మోదీ  గిఫ్ట్  సిటీలో  ప్రపంచ   ఫిన్   టెక్  ఫోరమ్  సమావేశంలో  పాల్గొన్నారు

పిఎం  తన  ఎక్స్   పోస్ట్  లో  ఇలా  రాశారు

“నేను  గిఫ్ట్  సిటీలో  ప్రపంచ   ఫిన్   టెక్   ఫోరమ్  సమావేశంలో  పాల్గొన్నానుడిజిటల్  టెక్నాలజీలకు నవ్యమైన  పరిష్కారాల గురించి ఆలోచించే   ఫైనాన్స్,  టెక్నాలజీ  రంగాలకు  చెందిన అద్భుతమైన  వ్యక్తుల  చక్కని  సంగమం  ఇది.   ఫిన్   టెక్  రంగం ప్రపంచాన్ని ఎంతగా మార్చి  వేస్తోందో  తెలుసుకోవడం నిజంగా ఉత్సాహంగా ఉంటుంది”.


(రిలీజ్ ఐడి: 1995558) సందర్శకుల సూచీ సంఖ్య : : 164