ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళలు ఎలాంటి సవాలునైనా స్వీకరించగలరు
బీహార్లోని దర్భంగా నుండి విబిఎస్వై లబ్ధిదారురాలు, గృహిణి శ్రీమతి ప్రియాంక దేవితో ప్రధాన మంత్రి సంభాషణ
"ఏదైనా పథకం విజయవంతం కావాలంటే, అది ప్రతి లబ్ధిదారుని చేరాలి": పీఎం
Posted On:
09 DEC 2023 2:55PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (VBSY) లబ్ధిదారులతో సంభాషించారు. ఈ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల సంతృప్తిని పొందేందుకు దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టారు, తన భర్త ముంబైలో రోజువారీ కూలీగా పని చేస్తున్నారని, కోవిడ్ సమయంలో, తరువాత కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిన తర్వాత, ఆమె వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం, పీఎంజికేఏవై, జన్ ధన్ యోజన ప్రయోజనాలను పొందిందని ప్రధానికి తెలియజేసారు.
బీహార్లోని దర్భంగాకు చెందిన గృహిణి, విబిఎస్వై లబ్ధిదారు శ్రీమతి ప్రియాంక దేవి, తన భర్త ముంబైలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారని మరియు ఆమె వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్, పిఎమ్జికెఎవై, జన్ ధన్ యోజన ప్రయోజనాలను పొందానని ప్రధానికి తెలియజేశారు.
***
(Release ID: 1984835)
Visitor Counter : 117
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam