ప్రధాన మంత్రి కార్యాలయం

సాయుధ దళాల పతాకదినం సందర్భం లో, దేశాని కిచెందిన వీర జవానుల యొక్క ధైర్యానికి, సాహసాల కు, నిబద్ధత కు మరియుత్యాగాల కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 07 DEC 2023 1:56PM by PIB Hyderabad

సాయుధ దళాల పతాక దినం సందర్భం లో, దేశాని కి చెందిన వీర జవానుల యొక్క ధైర్యానికి, సాహసానికి, నిబద్ధత కు మరియు త్యాగాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఈ రోజు న అంటే, సాయుధ దళాల పతాక దినం నాడు, మనం మన యొక్క వీర సైనికుల ధైర్యాన్ని, సాహసాలను, నిబద్ధత ను మరియు త్యాగాల ను గౌరవించుకొందాం. మన దేశాన్ని పరిరక్షించడం లో వారి యొక్క సమర్పణ భావం సాటి లేని అటువంటిది గా ఉంది. సాయుధ బలగాల పతాక దినం సంబంధి నిధి కి చందా ను ఇవ్వవలసింది గా కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS

 



(Release ID: 1983638) Visitor Counter : 66