ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం లో పేటెంట్ దరఖాస్తుల లో వృద్ధి నిప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 08 NOV 2023 1:34PM by PIB Hyderabad

భారతదేశం లో పేటెంట్ దరఖాస్తులు పెరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.


భారతదేశం లో నివసిస్తున్న వ్యక్తులు పెట్టుకొన్న పేటెంట్ దరఖాస్తు లు 2022 వ సంవత్సరం లో 31.6 శాతం మేరకు వృద్ధి చెందాయి; దీనితో పేటెంట్ ల కోసం దరఖాస్తు లు పెట్టుకొన్న అగ్రగామి పది దేశాల లో మరే దేశం తో పోల్చి చూసినప్పటికీ ని 11 సంవత్సరాల పాటు ఈ రకం వృద్ధి నమోదు అయింది అని పేర్కొంటున్న డబ్ల్యుఐపిఒ పోస్టు తాలూకు లింకు ను కూడా ఆయన శేర్ చేశారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘భారతదేశం లో పేటెంట్ దరఖాస్తుల లో వృద్ధి మన యువత లో నూతన ఆవిష్కరణ ల సంబంధి ఉత్సాహం అధికం అవుతూ ఉండడాన్ని చాటడం తో పాటు గా రాబోయే కాలాలకు ఇది ఒక చాలా సానుకూలం అయినటువంటి సంకేతం గా కూడాను ఉంది.’’ అని పేర్కొన్నారు.


*****

DS

 



(Release ID: 1975699) Visitor Counter : 145