ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్నామ్ గ్యాల్ వాంగ్ చుక్  తో సమావేశమైన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 NOV 2023 11:30PM by PIB Hyderabad

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం లోకి మనఃపూర్వకంగా స్వాగత వచనాల ను పలికారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ ను భారతదేశం లోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషం కలుగుతున్నది. మేం భారతదేశం, భూటాన్ ల గల మార్గదర్శకం అయినటువంటి మరియు విశిష్టం అయినటువంటి సంబంధం తాలూకు వివిధ పార్శ్వాల ను గురించి చాలా స్నేహపూర్ణమైన మరియు సకారాత్మకమైన చర్చల ను జరిపాం. భూటాన్ యొక్క మైత్రిపూర్ణమైన ప్రజల యొక్క అభివృద్ధి మరియు శ్రేయం ల కోసం రాజు గారి కి ఉన్నటువంటి దృష్టికోణాని కి నేను నా గుండె లోతు నుండి ప్రాముఖ్యాన్ని కట్టబెడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST


(రిలీజ్ ఐడి: 1975361) సందర్శకుల సూచీ సంఖ్య : : 222