ప్రధాన మంత్రి కార్యాలయం

గౌరవ పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ వారి పవిత్ర గురు పూజ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 30 OCT 2023 8:47PM by PIB Hyderabad

గౌరవ పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ పవిత్ర గురు పూజాదినోత్సవం సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పసుంపొన్ ముత్తురామలింగ తేవర్  అనంతమైన సిద్ధాంతాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని  మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు;

“పవిత్రమైన పసుంపొన్ ముత్తురామలింగ తేవర్‌కి ఆయన పవిత్ర గురు పూజాదినోత్సవం సందర్భంగా మా ప్రగాఢ నివాళులర్పిస్తున్నాము. సమాజ ఉద్ధరణ, ఐక్యత, రైతుల శ్రేయస్సు, పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఆధ్యాత్మిక మార్గంలో లోతుగా ఉన్న అతని గొప్ప కృషి దేశ ప్రగతి పథాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉంది. ఆయన అమరమైన, అనంతమైన సూత్రాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.”

*******

DS/ST



(Release ID: 1973241) Visitor Counter : 135