ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో’లో స్వర్ణ విజేత నీరజ్ యాదవ్కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
28 OCT 2023 11:26AM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-55’లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ యాదవ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో-ఎఫ్55’లో స్వర్ణ పతకం దక్కించుకున్న నీరజ్ యాదవ్కు హృదయపూర్వక అభినందనలు. అతనికి ఇది రెండో స్వర్ణం కావడం చరిత్రాత్మకం. భవిష్యత్తులో అతడు మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1972648)
आगंतुक पटल : 104
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam