ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో కాంస్యం సాధించిన వైష్ణవి పుణెయానికి ప్రధాని అభినందన

Posted On: 25 OCT 2023 7:54PM by PIB Hyderabad

సియా పారాగేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌’లో కాంస్య పతకం కైవసం చేసుకున్న వైష్ణవి పుణెయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌’లో కాంస్యం సాధించిన వైష్ణవి పుణెయానికి నా అభినందనలు. ఈ అపూర్వ విజయం ఆమె సంకల్పాన్ని, దృఢ దీక్షను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులోనూ ఆమె ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1971762) Visitor Counter : 66