ప్రధాన మంత్రి కార్యాలయం

ఐటిబిపి స్థాపక దినం సందర్భం లో వారి అజేయ భావవన కు మరియుపరాక్రమాని కి వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

Posted On: 24 OCT 2023 8:58AM by PIB Hyderabad

ఐటిబిపి యొక్క స్థాపక దినం సందర్భం లో ఐటిబిపి సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ఐటిబిపి స్థాపక దినం సందర్భం లో, నేను మన ఐటిబిపి సిబ్బంది యొక్క అజేయ భావన కు పరాక్రమాని కి వందనాన్ని ఆచరిస్తున్నాను. మన దేశ ప్రజల ను కాపాడడం లో ఒక కీలక పాత్ర ను వారు పోషిస్తున్నారు. దీనికి తోడు, ప్రాకృతిక విపత్తుల వేళల్లో వారు నడుం కడుతున్నటువంటి ప్రశంసనీయమైన మానవతభరిత ప్రయాస లు దేశ ప్రజల పట్ల వారి కి ఉన్న అచంచల నిబద్ధత కు ఒక ప్రమాణం గా నిలుస్తున్నాయి. వారు ఇదే సమర్పణ భావం తో మరియు ఉత్సాహం తో సేవల ను అందిస్తూ ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1971016) Visitor Counter : 83