ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐటిబిపి స్థాపక దినం సందర్భం లో వారి అజేయ భావవన కు మరియుపరాక్రమాని కి వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 OCT 2023 8:58AM by PIB Hyderabad

ఐటిబిపి యొక్క స్థాపక దినం సందర్భం లో ఐటిబిపి సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ఐటిబిపి స్థాపక దినం సందర్భం లో, నేను మన ఐటిబిపి సిబ్బంది యొక్క అజేయ భావన కు పరాక్రమాని కి వందనాన్ని ఆచరిస్తున్నాను. మన దేశ ప్రజల ను కాపాడడం లో ఒక కీలక పాత్ర ను వారు పోషిస్తున్నారు. దీనికి తోడు, ప్రాకృతిక విపత్తుల వేళల్లో వారు నడుం కడుతున్నటువంటి ప్రశంసనీయమైన మానవతభరిత ప్రయాస లు దేశ ప్రజల పట్ల వారి కి ఉన్న అచంచల నిబద్ధత కు ఒక ప్రమాణం గా నిలుస్తున్నాయి. వారు ఇదే సమర్పణ భావం తో మరియు ఉత్సాహం తో సేవల ను అందిస్తూ ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1971016) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam