ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మహిళల 100 మీటర్ ల టి12పోటీ వెండి పతకాన్ని లో సిమ్రన్ వత్స్ గారు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి

Posted On: 24 OCT 2023 1:10PM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా నిర్వహించిన మహిళల 100 మీటర్ ల టి12 పోటీ లో రజత పతకాన్ని గెలిచిన సందర్భం లో సిమ్రన్ వత్స్ గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మహిళల 100 మీటర్ ల టి12 పోటీ లో సిమ్రన్ వత్స్ గారి కి ఒక అద్భుతమైన రజత పతకం దక్కింది. ఈ ఘన విజయాని కి గాను ఆమె కు ఇవే అభినందన లు.

ఈ విశిష్ఠమైన ప్రదర్శన ఆమె యొక్క అంకిత భావాని కి మరియు ఆమె యొక్క ప్రతిభ కు ఒక ప్రమాణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1970910) Visitor Counter : 77