ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘హైజంప్- టి47’లో రజత పతక విజేత రాంపాల్కు ప్రధాని అభినందన
Posted On:
23 OCT 2023 5:41PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో పురుషుల ‘హైజంప్- టి47’లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు రాంపాల్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్-2022లో పురుషుల ‘హైజంప్- టి47’లో తిరుగులేని ప్రతిభతో రజత పతకం కైవసం చేసుకున్న రాంపాల్కు నా అభినందనలు. అతని విజయంతో యావద్బారతం ఉప్పొంగిపోతోంది. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1970873)
Visitor Counter : 94
Read this release in:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil