ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ పారాగేమ్స్ లో పాలుపంచుకొంటున్న భారతదేశం క్రీడాకారుల దళాని కి శుభాకాంక్షల ను తెలిపినప్రధాన మంత్రి
Posted On:
22 OCT 2023 9:14PM by PIB Hyderabad
ఏశియాన్ పారా గేమ్స్ లో పాలుపంచుకొంటున్న భారతదేశం యొక్క క్రీడాకారుల దళం సభ్యుల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో -
‘‘ఏశియాన్ పారా గేమ్స్ ఆరంభం అవుతున్న తరుణం లో, భారతదేశం యొక్క శ్రేష్ఠ క్రీడాకారుల దళాని కి నేను శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. భారతదేశాని కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు /ప్రతి ఒక్క క్రీడాకారిణి ప్రేరణదాయకం అయిన జీవన యాత్ర ను సాగిస్తున్నారు అని చెప్పాలి. భారతదేశం యొక్క క్రీడాకౌశలం యొక్క సిసలైనటువంటి సారాన్ని వారు చాటిచెబుతారన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1969989)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam