ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రుల లో నాలుగో రోజు న మాత కూష్మాండ కు ప్రణామాన్నిఆచరించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 OCT 2023 9:16AM by PIB Hyderabad

నవరాత్రుల లో నాలుగో రోజు న పౌరులు అందరి శ్రేయస్సు కై మాత కూష్మాండ దీవెన లు లభించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

 

దేవత యొక్క స్తోత్ర పాఠాన్ని కూడాను శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘నవరాత్రుల లో నాలుగో రోజు మాత కూష్మాండ యొక్క ఆరాధన కు సంబంధించినటువంటి పవిత్రమైన రోజు. నా కుటుంబ సభ్యులు అందరి కి శ్రేయస్సు ను అందించవలసింది అంటూ ఆ దేవీ మాత ను నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1968928) సందర్శకుల సూచీ సంఖ్య : : 107