ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల మహిళల చెస్లో భారత జట్టు రజతం సాధించడంపై ప్రధానమంత్రి అభినందన

Posted On: 07 OCT 2023 10:02PM by PIB Hyderabad

   సియా క్రీడల‌ చదరంగం మహిళల విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల చదరంగంలో రజత పతకం తెచ్చిన మన మహిళల జట్టుకు అభినందనలు. ఈ పతకం వారి ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*********

 

DS/ST



(Release ID: 1965739) Visitor Counter : 94