ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడలు 2022లో లాంగ్ జంప్లో రజత పతకాన్ని సాధించిన శ్రీశంకర్ మురళికి ప్రధాన మంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2023 8:38PM by PIB Hyderabad
చైనా లోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో లాంగ్ జంప్లో రజత పతకం సాధించినందుకు గాను శ్రీశంకర్ మురళిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఎక్స్ లో ఇలా పోస్ట్ చేసారు:
“అద్భుతమైన లాంగ్ జంపర్ శ్రీశంకర్ మురళి గొప్ప విజయం సాధించి, ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నందుకు అభినందనలు. అతను రాబోయే తరాలకు సరైన ఉదాహరణగా నిలిచాడు! ” అని ప్రధాని అభినందించారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1963075)
సందర్శకుల సూచీ సంఖ్య : : 131
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam